ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంగారెడ్డిగూడెంలో నాటుసారా రక్కసికి మరొకరు బలి

ABN, First Publish Date - 2022-03-16T13:30:08+05:30

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా రక్కసికి మరొకరు బలి అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా రక్కసికి మరొకరు బలి అయ్యారు. నిన్న ఉదయం మాధవరపు వరదరాజులు (38)అనే వ్యక్తి  నాటుసారా తాగాడు. కొద్దిసేపటికే అతడి ఆరోగ్యం విషమించడంతో వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా... పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు తీసుకువెళ్ళాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు గుంటూరు ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ వరదరాజులు మృతి చెందాడు. వారం రోజుల్లో నాటు సారాకు బలైన వారి సంఖ్య 26కు చేరింది. వరదరాజులు మృతిపై మొదట కేసు నమోదు చేయడానికి  పోలీసులు నిరాకరించారు. అయితే కొద్దిసేపటి తరువాత మృతుని బంధువులను పిలిపించి మరీ పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2022-03-16T13:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising