ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగ్గన్నపేటలో విజిలెన్స్‌ బృందం పరిశీలన

ABN, First Publish Date - 2022-05-28T06:04:11+05:30

జగ్గన్నపేట మాలపాడు చెరువులో అక్రమ మైనింగ్‌ చేసిన చెరువును విజిలెన్స్‌ ప్రత్యేక బృందం శుక్రవారం తనిఖీలు నిర్వహించింది.

చెరువు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 27: జగ్గన్నపేట మాలపాడు చెరువులో అక్రమ మైనింగ్‌ చేసిన చెరువును విజిలెన్స్‌ ప్రత్యేక బృందం శుక్రవారం తనిఖీలు నిర్వహించింది. అధికార పార్టీ నాయకులు అక్రమ మైనింగ్‌ చేపట్టారనే అభియో గాలతో డీపీవో నాగలత, ఆర్డీవో దాసి రాజు, మైనింగ్‌ ఏడిఏ సుబ్రహ్మణ్యం తనిఖీల్లో పాల్గొన్నారు. స్థానిక వీఆర్‌వో సుబ్బారావు, కార్యదర్శి బాలకృష్ణ నుంచి తవ్వకాలు ఎప్పుడు ప్రారంభించారు. ఎన్ని రోజులు చేశారనే విషయాలపై ఆరా తీశారు. డిప్యూటీ తహసీల్దార్‌ శివశంకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T06:04:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising