ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి తక్కువ

ABN, First Publish Date - 2022-08-19T04:58:51+05:30

ప్రకృతి వ్యవసాయ విధానంలో పెట్టుబడి తగ్గించుకొని ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయ భీమవరం జోనల్‌ కోఆర్డినేటర్‌ చింత వీరాస్వామి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుగొండ, ఆగస్టు 18: ప్రకృతి వ్యవసాయ విధానంలో పెట్టుబడి తగ్గించుకొని ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయ భీమవరం జోనల్‌ కోఆర్డినేటర్‌ చింత వీరాస్వామి అన్నారు. చినమల్లంలో రైతులు, మహిళలకు ప్రకృతి వ్యవసాయ విధానంపై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దేశీ వరి, కూరగాయలకు జీవామృతం, కషాయాలు వాడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిట్టూరి సుబ్రహ్మణ్యం, మన్నె రామ్మోహనరావు, మండల ఇన్‌చార్జి బి.ఆదినారాయణ, సీఆర్‌పీలు ఉప్పలపాటి శ్రీదేవి, కె. నరేష్‌, రామలక్ష్మి,దేవి  పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T04:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising