ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రభుత్వ ధనం దోచుకుంటున్న మంత్రి’

ABN, First Publish Date - 2022-05-25T05:48:29+05:30

జగ్గన్నపేటలోని ప్రభుత్వ స్థలాన్ని మట్టి మాఫియాతో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్య నారాయణ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి ఆరోపించారు.

మట్టి మైనింగ్‌ ప్రాంతం పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం అర్బన్‌ / రూరల్‌, మే 24: జగ్గన్నపేటలోని ప్రభుత్వ స్థలాన్ని మట్టి మాఫియాతో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్య నారాయణ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి ఆరోపించారు. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్న పేట వద్ద  తవ్వుతున్న చెరువును ఆయన టీడీపీ నాయకులతో కలిసి మంగ ళవారం పరిశీలించారు. విజిలెన్స్‌ అధికారులను సైతం నియంత్రించిన వారిపై కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కూడా దండగర్ర చెరువు ఇదే మాదిరిగా తవ్వకాలు చేపట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నార న్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో రహదారులకు కంకరను ఉపయోగించాలని తీర్మానం చేసి బయటకు తరలిస్తున్నారన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు ముత్యాల సత్యనారాయణ, కిల పర్తి వెంకట్రావు, పాల శ్రీను, గంధం సతీష్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-05-25T05:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising