ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొడతారు

ABN, First Publish Date - 2022-09-26T06:23:52+05:30

అవినీతి వైసీపీ ప్రభుత్వా న్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి అన్నారు.

బాదుడే బాదుడు కార్యక్రమంలో నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 25: అవినీతి వైసీపీ ప్రభుత్వా న్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి అన్నారు. ఎల్‌.అగ్రహారంలో ఆదివారం బాదు డే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.  నియంతలా జగన్‌ పాలన సాగుతుంద న్నారు. ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బం ది పెడుతున్న ప్రభుత్వం సంక్షేమం అం టూ మభ్య పెడుతోందన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలు ఇచ్చారు. చినబాబు, పరిమి రవికుమార్‌, శ్రీనివాస్‌, సర్పంచ్‌ పోతుల అన్నవరం, వాడపల్లి వెంకట సుబ్బరాజు, మర్లపూడి నాగేశ్వర రావు, రాంప్రసాద్‌ చౌదరి పాల్గొన్నారు.

Updated Date - 2022-09-26T06:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising