ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు, లోకేష్‌ కోలుకోవాలని పూజలు

ABN, First Publish Date - 2022-01-20T05:29:18+05:30

ఇటీవల కరోనా సోకిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధానా కార్యదర్శ నారా లోకేశ్‌ త్వరగా కోలుకోవాలని బుధవారం పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు చేయించారు.

నరసాపురం మండలం కే.బేతపూడిలో పూజలు చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరంటౌన్‌/నరసాపురం రూరల్‌, జనవరి 19 : ఇటీవల కరోనా సోకిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధానా కార్యదర్శ నారా లోకేశ్‌ త్వరగా కోలుకోవాలని బుధవారం పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు  చేయించారు. పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి,  పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్‌ కరోనా బారిన పడడం  బాధాకరమన్నారు. నరసాపురం మండలం కే.బేతపూడిలో గోగులమ్మ, వెంకమ్మ, కనకదుర్గ, పట్టణంలోని నాగారమ్మ ఆలయాల్లో నియోజ కవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, నాయకులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదాసు కనకదుర్గ, కోళ్ళ నాగబాబు, మామిడి శెట్టి ప్రసా ద్‌, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము, టి.వెంకట కృష్ణగుప్త, మద్దుల మూర్తి, యలమంచిలి శ్రీనివాస్‌, వేమవరపు శ్రీనివాస్‌, రామకృష్ణ, నర్సింహారావు, బాబూరావు, గునిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:29:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising