ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో రాక్షస పాలన : మాజీ ఎమ్మెల్యే ముప్పిడి

ABN, First Publish Date - 2022-01-25T05:20:00+05:30

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.

గౌరవసభలో మాట్లాడుతున్న ముప్పిడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాతిరుమల, జనవరి 24: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మద్దుల గూడెంలో సోమవారం జరిగిన గౌరవ సభలో ఆయన మాట్లాడారు. ప్రజలందరినీ ఏదోవిధంగా పీడిస్తూ దుష్ట పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు లంకా సత్తిపండు, పి.గాంధి, ఏపూరి దాలయ్య, వడ్లపూడి ప్రసాద్‌, మద్రాసు రాము, సహృదయ్‌. డి చౌదరి, మాణిక్యాలరావు, బాలయ్య, కాలే అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising