ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి : ఎమ్మెల్సీ అంగర

ABN, First Publish Date - 2022-06-07T06:36:25+05:30

టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలి : ఎమ్మెల్సీ అంగర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, జూన్‌ 6: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, వైసీపీని చిత్తుగా ఓడించడానికి తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు. ఎల్‌ఆర్‌పేటలోని తన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్లు చీలకుండా చూడాల్సిన అవసరం ఉందని, తాను ఎంత తగ్గాలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుని పవన్‌ నిర్ణ యించుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ అధ్యక్షుడిగా కాకుండా జగన్‌ కోవర్టుగా సోము వీర్రాజు పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనలో నష్టపోయిన దానికన్నా జగన్‌ పాలనలో రాష్ట్రం మరింత నష్టపోయిందన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిస్తే వైసీపీకి 10, 15 సీట్లు కూడా రావన్నారు. వైసీపీ నాయకులు ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో ఒక ప్రజా ప్రతినిధిని, కాకినాడలో ఓ ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్‌ను, రెండు రోజుల క్రితం పల్నాడులో టీడీపీ నాయకుడిని హత్య చేశారని, హత్యారాజకీయాలపై ప్రజలు విసుగు చెందారని అంగర అన్నారు.


Updated Date - 2022-06-07T06:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising