ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైసీపీ పాలనలో నిత్యావసర ధరలు పెంపు’

ABN, First Publish Date - 2022-11-25T00:12:54+05:30

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతు న్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు రామకృష్ణ గౌడ్‌ అన్నారు.

బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టినర్సాపురం, నవంబరు 24 : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతు న్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు రామకృష్ణ గౌడ్‌ అన్నారు. కేతవరం, అల్లంచర్ల రాజుపాలెం గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జగన్‌ పాలన పట్ల రాష్ట్ర ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రాష్ట్ర కార్యదర్శులు జె.శ్రీరామమూర్తి, శీలం వెంకటేశ్వరావు, ఆచంట సూర్యనారా యణ, దొంతు సత్యనారాయణ, ఆచంట అనిల్‌కుమార్‌, నార్ని వెంకటరావు, మారుమూడి వెంకటేశ్వరావు, ఘంటా సతీష్‌, పి.సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising