ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుడే మండిపోతోంది..

ABN, First Publish Date - 2022-03-05T05:44:38+05:30

ఎండలు ముదురుతున్నాయి. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

నరసాపురంలో నిర్మానుష్యంగా రోడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజురోజుకు పెరుగుతున్న వేసవితాపం


నరసాపురం టౌన్‌, మార్చి 4 : ఎండలు ముదురుతున్నాయి. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో మధ్యా హ్నం ఒంటి గంట దాటితే రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. మార్చిలోనే ఎండలు బెంబేలెత్తిస్తుంటే.. ఇక ఏప్రిల్‌, మే నెలల్లో ఎలా ఉంటుందోనన్న భ యం ప్రజల్లో నెలకొంది. తీర ప్రాంతాల్లో అయితే వేడిగాలులకు ప్రజలు అల్లా డిపోతున్నారు.ఉష్ణోగ్రత పరిశీలిస్తే శుక్రవారం నరసాపురంలో 36 డిగ్రీలు నమో దైంది.ఈ వారం ఆరంభం నుంచి 34పైనే ఉంది. 

Updated Date - 2022-03-05T05:44:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising