ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర సమర యోధులను స్మరించుకోవాలి

ABN, First Publish Date - 2022-08-10T05:20:42+05:30

స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను సర్మించుకోవాలని ఆర్డీవో దాసి రాజు అన్నారు.

భీమవరంలో డీఎన్‌ఆర్‌ వాకర్స్‌ ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌, ఆగస్టు 9: స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను సర్మించుకోవాలని ఆర్డీవో దాసి రాజు అన్నారు. డీఎన్‌ఆర్‌ వాకర్స్‌ అసోసియేషన్‌, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియ జేయాలన్నారు. శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్‌ చెరకువాడ రంగసాయి మాట్లాడుతూ 300మందికి జాతీయ జెండాలు పంపిణీ చేశామన్నారు.నరహరికృష్ణ, బోసురాజు, భీమాల శ్రీరామూర్తి, బొండా రాంబాబు, కారుమూరి సత్యనారా యణమూర్తి, డికెవి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising