ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి’

ABN, First Publish Date - 2022-05-20T06:40:48+05:30

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కృషి చేయాల ని రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంక టేష్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ముద్దరబోయిన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు టౌన్‌, మే 19: ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కృషి చేయాల ని రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంక టేష్‌ అన్నారు. నియోజక వర్గ టీడీపీ కార్యాల యం లో పార్టీ ఇన్‌చార్జి ముద్దర బోయిన వెంకటేశ్వరరావు అధ్యక్షతన క్లస్టర్‌ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీని బలోపేతం చేయాలన్నారు. అనంతరం ముద్దరబోయిన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ప్రధానంగా క్రియాశీలక సభ్యత్వాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజలపై ప్రభుత్వం మోపు తున్న భారాలను ‘బాదుడే బాదుడు’లో ఎండగట్టాలన్నారు. క్లస్టర్‌ ఇన్‌చార్జి మోరంపూడి శ్రీనివాసరావు, యనమదల నాని, చలసాని గోపాలకృష్ణ, మండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T06:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising