ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరస్‌లో విచారణ కమిటీ పరిశీలన

ABN, First Publish Date - 2022-05-26T05:57:17+05:30

అక్కిరెడ్డిగూడెం పోరస్‌ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ కమిటీ బృందం సభ్యులు బుధవారం ప్రమాద బ్లాక్‌ను పరిశీలించారు.

పోరస్‌ అగ్నిప్రమాద బ్లాక్‌ను పరిశీలిస్తున్న జేసీ బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముసునూరు, మే 25: అక్కిరెడ్డిగూడెం పోరస్‌ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ కమిటీ బృందం సభ్యులు బుధవారం ప్రమాద బ్లాక్‌ను పరిశీలించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌ కుమార్‌, నూజివీడు ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మి, ఇండస్ట్రీస్‌ పొల్యూ షన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు ప్రమాదం జరిగిన బ్లాక్‌ను క్షుణంగా పరిశీలించి పలు ఆధారాలను సేకరించారు. త్వరితగతిన విచారణ పూర్తిచేసి త్వరలోనే నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు విచారణ కమిటీ చెర్మన్‌, జేసీ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. తహసీల్దార్‌ కెఎస్‌ జోజి, ఎంపీడీవో సత్యనారాయణ, కార్యదర్శి యోహాను, పోరస్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-05-26T05:57:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising