ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 ఏళ్ల తరువాత కలుసుకున్నారు..

ABN, First Publish Date - 2022-01-24T04:38:10+05:30

40 ఏళ్ల తరువాత కలుసుకున్నారు.. తమ తమ స్నేహితులను ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు..

40 ఏళ్ల తరువాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1981– 82 పదవ తరగతి పూర్వ విద్యార్థులు సమ్మేళనం


పాలకొల్లు రూరల్‌, జనవరి, 23 : 40 ఏళ్ల తరువాత కలుసుకున్నారు.. తమ తమ స్నేహితులను ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు.. క్షేమ సమాచారం తెలుసుకున్నారు.. ఆనందం పట్టలేక కన్నీటి పర్యంతమయ్యారు.. ఇదీ మండలంలోని లంకలకోడేరు జడ్పీ హైస్కూల్‌ 1981– 82 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు సమ్మేళనంలో ఆదివారం కనిపించిన దృశ్యం.  ఉదయం నుం చి సాయంత్రం వరకూ అంతా ఆనందంగా గడిపారు.. ఆనాటి గురువులు 12 మందిని ఆహ్వానించి నూతన వస్త్రాలు అందించి సత్కరించారు.వెలివెల సర్పంచ్‌ కెల్లా సింహాచలం, వాటర్‌ వర్క్స్‌ డీఈ త్రినాఽథరావు, గ్రామ కార్యదర్శి బంగారు గోపి, నడింపల్లి శ్రీనివాసరాజు, దాట్ల పద్మ, ఎ.విజయలక్ష్మి, ఎం.కనకదుర్గ, శ్యామల, డి.ప్రసాద్‌, పి.సూర్యారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:38:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising