ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్న్‌షిప్‌కు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు

ABN, First Publish Date - 2022-06-28T05:56:51+05:30

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు పలు సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనట్టు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ జీవీఆర్‌ శ్రీనివాస రావు తెలిపారు.

విద్యార్థులతో ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు టౌన్‌, జూన్‌ 27: నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు పలు సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనట్టు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ జీవీఆర్‌ శ్రీనివాస రావు తెలిపారు. ఎలక్ట్రికల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌కు చెందిన ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు ఎన్‌లాగ్‌ డివైజెస్‌ కంపెనీకి కె.గౌతమ్‌, బి.జ్యోత్స్న, డి.జాహ్నవి, పినాప్సిస్‌కు యశ్వంత్‌ ప్రవీణ్‌, షేక్‌ మన్షూద్‌, పి.ధనలక్ష్మి, పి.సాయిశివ, మైక్రాన్‌ కంపెనీకి ఎస్‌.శ్రీనివాస్‌ ప్రశాంత్‌, పి.ప్రవీణ్‌కుమార్‌ ఎంపికయ్యారన్నారు. హెచ్‌వోడీ పి.శ్యామ్‌, పీఆర్వో సురేష్‌బాబు  పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T05:56:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising