ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి పనుల్లో గ్రామస్తులను భాగస్వామ్యం చేయాలి

ABN, First Publish Date - 2022-05-25T05:38:42+05:30

ఉపాధి పనుల్లో గ్రామ ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని డ్వామా పీడీ ఎస్‌టీవీ రాజేశ్వరరావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న డ్వామా పీడీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాళ్ళ, మే 24: ఉపాధి పనుల్లో గ్రామ ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని డ్వామా పీడీ ఎస్‌టీవీ రాజేశ్వరరావు అన్నారు. 2020–22 సంవత్సరాలకు సంబంధించిన పనుల సామాజిక తనిఖీ ప్రజా వేదిక కాళ్ళలో మంగళవారం నిర్వహించారు. 21 గ్రామాల్లో సుమారు రూ.14 కోట్లు ఉపాధి హామీ పనులు జరిగాయని పీడీ వివరించారు. గ్రామాల వారీగా సామాజిక ప్రజావేదిక నిర్వహించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల నుంచి కొంత మొత్తం రికవరీ చేయాల్సి ఉందని జడ్పీ సీఈవో ఏవిఎస్‌ఆర్‌ రవికుమార్‌ తెలిపారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఎటువంటి అవకతవకలకు పాల్పడినా శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఏపీడీ కనకదుర్గ, ఎంపీడీవో స్వాతి, ఎస్‌ఆర్పి తిరుమలరావు, హౌసింగ్‌ ఏఈ, జడ్పీటీసీ పచ్చిగోళ్ళ సోమేశ్వరరావు, బొండాడపేట సర్పంచ్‌ గోళ్ళ వెంకట సత్యనారాయణ, ఎంపీటీసీ పన్నాసి సూర్యకుమారి, టీఏలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:38:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising