ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిడుమోలు–ముదినేపల్లి జాతీయ రహదారిగా గుర్తింపు

ABN, First Publish Date - 2022-05-22T06:17:16+05:30

కృష్ణాజిల్లా నిడుమోలు నుంచి ఏలూరు జిల్లా ముదినేపల్లి వరకు ఉన్న రాష్ట్ర రహదారిని కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించింది.

ముదినేపల్లి–గుడ్లవల్లేరు రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదినేపల్లి, మే 21 : కృష్ణాజిల్లా నిడుమోలు నుంచి ఏలూరు జిల్లా ముదినేపల్లి వరకు ఉన్న రాష్ట్ర రహదారిని కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించింది. సుమారు 30 కిలో మీటర్ల దూరం కలిగిన ఈ రహదారి ప్రస్తుతం 15 మీటర్ల వెడల్పు ఉన్నది. దీనిని 30 మీటర్ల వెడల్పున విస్తరి స్తారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కృషితో  గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఈ రహదారిని జాతీయ రహదారిగా కేంద్రం గుర్తించింది. ఈ రహదారి ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి మండలం, కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు, గూడూరు, మొవ్వ మండలాల్లో విస్తరించి ఉంది. ముదినేపల్లి నుంచి గుడ్లవల్లేరు, కవుతరం, డోకిపర్రు మీదుగా నిడుమోలులో విజయవాడ – మచిలీపట్నం రహదారిలో కలుస్తుంది. ఈ రూటులోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న డోకిపర్రు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. 

Updated Date - 2022-05-22T06:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising