ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మార్పీఎస్‌ ధ్వజం

ABN, First Publish Date - 2022-08-10T05:30:00+05:30

పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా సమావేశాలను ముందుగానే ముగించడం దారుణమని ఎమ్మార్పీ ఎస్‌ నాయకులు అన్నారు.

ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తల బైక్‌ ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచంట, ఆగస్టు 10: పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా సమావేశాలను ముందుగానే ముగించడం దారుణమని ఎమ్మార్పీ ఎస్‌ నాయకులు అన్నారు. కేంద్ర తీరును నిరశిస్తూ బుధవారం ఆచంటలో ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్‌ నజీముల్లాకు వినతిపత్రం అందజేశారు. దిగమర్తి వెంకటేశ్వరరావు, కనపాల పెద్దిరాజు, తొత్తరమూడి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising