ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ రఘురామ భీమవరం పర్యటనకు మరోసారి ప్రభుత్వ అడ్డంకులు

ABN, First Publish Date - 2022-01-12T16:41:42+05:30

ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత నియోజకవర్గం పర్యటనకు మరోసారి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత నియోజకవర్గం పర్యటనకు మరోసారి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది.  రేపు రఘురామకృష్ణంరాజు  భీమవరం రావాల్సి ఉంది. మూడు రోజుల పాటు భీమవరంలో మకాం వేయాలని నిర్ణయించుకున్నారు. రఘురామ భీమవరం పర్యటనను అడ్డుకునే క్రమంలో మరోసారి హైదరాబాద్‌లో ఆయనకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు(13వ తేదీ) విచారణకు హాజరు కావాలని సూచించారు. అయితే తనకు  ఆరోగ్యం సహకరించడం లేదని తరువాత వస్తానని ఎంపీ పేర్కొన్నారు. దీంతో ఈ నెల 17న హాజరు కావాలని సీఐడీ అధికారులు సూచించారు. సీఐడీ నోటీసులతో  ఎంపీ భీమవరం పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఆయన రాక కోసం అనుచరులు, సహచరులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.  

Updated Date - 2022-01-12T16:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising