ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీ హామీ

ABN, First Publish Date - 2022-05-25T05:47:00+05:30

వేములదీవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ రఘురాంకృష్ణంరాజు హామీ ఇచ్చారు.

జనసేన నాయకులతో కలిసి పర్యటిస్తున్న ఎంపీ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం, మే 24: వేములదీవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ రఘురాంకృష్ణంరాజు హామీ ఇచ్చారు. ఇటీవల జనసేన నియోజకవర్గ కన్వీనర్‌ ఢిల్లీ పర్యటనలో వేములదీవిలో తాగునీటి సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం ఆయన వ్యక్తిగత కార్యదర్శి వర్మ, కొత్తపల్లి నాగరాజును నరసాపురం పంపించారు. జనసేన కన్వీనర్‌ బొమ్మిడి నాయకర్‌తో కలిసి వేములదీవి గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారించాలని కోరారు. అదే సమయంలో ఎంపీ పోన్‌లో గ్రామస్థులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఎంపీ నిధులిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు భట్టిప్రోలు మహేష్‌, వలవల నాని, తోట శ్రీధర్‌, యడ్లపల్లి మహేష్‌, బెల్లంకొండ యర్రయ్య, పి.సాంబ ఉన్నారు.

Updated Date - 2022-05-25T05:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising