ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొండి చేయి చూపిన మోదీ

ABN, First Publish Date - 2022-07-06T05:17:51+05:30

అల్లూరి సీతారా మరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరం వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రాభివృద్ధికి మొండి చేయి చూపారని వామపక్షాల నేతలు విమర్శించారు.

ప్రకాశం చౌక్‌లో వామపక్ష నేతల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం అర్బన్‌, జూలై 5: అల్లూరి సీతారా మరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరం వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రాభివృద్ధికి మొండి చేయి చూపారని వామపక్షాల నేతలు విమర్శించారు. ప్రకాశం చౌక్‌లో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బలరాం, సీపీఐ ఏరియా కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, పార్వర్డ్‌బ్లాక్‌ నాయకులు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రధాని ప్రత్యేక హోదా, నిధులు, విభజన సమస్యలపై మాట్లాడకపోవడం తెలుగుప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. జేఎన్‌వీ గోపాలన్‌, డి.కళ్యాణి, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:17:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising