ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ప్రజలకు ముద్రగడ బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2022-01-11T15:49:44+05:30

కాపు, బీసీ, దళిత వర్గాలను ఏకం చెయ్యాలంటూ రాసిన లేఖలపై వస్తున్న విమర్శలపై ప్రజలకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: కాపు, బీసీ, దళిత వర్గాలను ఏకం చెయ్యాలంటూ రాసిన లేఖలపై వస్తున్న విమర్శలపై ప్రజలకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఈ మధ్య రాజకీయాల్లో నల్లటి బురద రాసుకుని ఇతరులకు అంటించటం, పనిచేసే వారిని దగా కోరులు..దొంగలు అని చెప్పించడం పరిపాటి అయిందని విమర్శించారు. కాపు, బీసీ, దళిత వర్గాలను ఏకం చెయ్యాలని రాసిన లేఖపై సోషల్ మీడియాలో తనను బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టింగులకు బెదిరిపోయి పారిపోనని... బంతిని ఎంతగట్టిగా కొడితే అంత స్పీడుగా పైకి లేస్తానని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-01-11T15:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising