ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనకదుర్గ అమ్మవారికి గాజుల అలంకరణ

ABN, First Publish Date - 2022-08-12T05:21:23+05:30

శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరాంపురంలోని శ్రీచక్రసహిత కనకదుర్గ అమ్మవారికి 50వేల గాజులతో ప్రత్యేక అలంకారం చేశారు.

గాజులు, పూల అలంకరణలో కనకదుర్గ అమ్మవారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌, ఆగస్టు 11: శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరాంపురంలోని శ్రీచక్రసహిత కనకదుర్గ అమ్మవారికి  50వేల గాజులతో ప్రత్యేక అలంకారం చేశారు. ఆలయ అర్చకులు బ్రహ్మజోశ్యుల సుబ్రహ్మణ్యం, సత్య ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభి షేకాలు నిర్వహించారు. నవార్ణార్చన, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం 500 కేజీల పసుపు, 500 కేజీల కుంకుమతో పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జోశ్యుల మల్లికార్జునరావు, కార్యదర్శి లంకా నాగరాజు కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T05:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising