ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోనె సంచులు అందుబాటులో ఉంచాలి : జేసీ

ABN, First Publish Date - 2022-12-07T00:42:06+05:30

రైతులకు అవసరమయ్యే గోనె సంచులను మిల్లర్లు అందుబా టులో ఉంచాలని జేసీ పి.అరుణ్‌బాబు సూచించారు.

రైస్‌ మిల్లులో రికార్డులు పరిశీలిస్తున్న జేసీ పి.అరుణ్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 6 : రైతులకు అవసరమయ్యే గోనె సంచులను మిల్లర్లు అందుబా టులో ఉంచాలని జేసీ పి.అరుణ్‌బాబు సూచించారు. మంగళవా రం స్ధానిక పాత బస్టాండ్‌లోని విష్ణు ప్రియ మోడరన్‌ రైస్‌ మిల్లులో రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ ధాన్యం తెచ్చిన లారీలను అన్లోడ్‌ చేసిన వెంటనే పంపించాలన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో ఎటు వంటి ఇబ్బందులు, అవకతవకలు తలెత్తకుండా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆర్డీవో ఝాన్సీరాణి, తహసీల్దార్‌ కె.స్లీవజోజి, పౌరసర

Updated Date - 2022-12-07T00:42:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising