ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాదయాత్రకు ఘనస్వాగతం

ABN, First Publish Date - 2022-07-04T05:58:43+05:30

పాదయాత్రకు ఘనస్వాగతం

దొడ్డిపట్లలో అల్లూరి విగ్రహానికి నివాళులర్పిస్తున్న పాదయాత్ర బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కైకలూరు, జూలై 3: అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా బీజేపీ నాయకుడు లావేటి వీరశివాజీ కైకలూరులో ప్రారంభించిన మహాపాదయాత్ర  రెండోరోజు ఆదివారం కొనసాగింది. కైకలూరు మండలం భుజబలపట్నం నుంచి వదర్లపాడు, శీతనపల్లి మీదుగా దొడ్డిపట్ల గ్రామానికి చేరుకోగా గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రామవరం, చినతాడినాడ, సున్నంపూడి మీదుగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుపాడుకు చేరుకుని రాత్రికి భీమవరం చేరుకున్నారు. గ్రామగ్రామాన ప్రజలు స్వాగతం పలికారు. అల్లూరి పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకే మహా పాదయాత్ర చేసినట్టు లావేటి వీరశివాజీ తెలిపారు.


Updated Date - 2022-07-04T05:58:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising