ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వశిష్ఠ గోదావరికి వరదపోటు

ABN, First Publish Date - 2022-07-12T00:53:29+05:30

ఎగువ నుంచి వరద నీరు పోటెత్తడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సోమవారం వశిష్ఠ గోదావరి నిండు కుండలా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం: ఎగువ నుంచి వరద నీరు పోటెత్తడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సోమవారం వశిష్ఠ గోదావరి నిండు కుండలా మారింది. గడిచిన 24 గంటల నుంచి సుమారు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మంగళవారం నాటికి మరో మూడు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికతో అధికార యంత్రాంగం అప్రమత్తమైయింది. సిద్ధాంతం నుంచి నరసాపురం వరకు సుమారు 40 కిలోమేటర్ల మేర గోదా వరికి ఏటిగట్టు ఉంది.  ప్రతి ఆరు కిలోమీటర్లకు ఒక లస్కర్‌ను నియమించి నీటి ఉధృతికి గట్టు కోతకు గురికాకుండా పర్యవేక్షిస్తున్నారు. గట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాల్లో ఇసుక బస్తాలతో పటిష్ట పరుస్తున్నారు. 

Updated Date - 2022-07-12T00:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising