ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి

ABN, First Publish Date - 2022-07-13T00:55:25+05:30

ఏలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. స్పిల్ వే ఎగువన 34.100 మీటర్లు, దిగువన 25.815 మీటర్ల నీటిమట్టం నమోదైంది. స్పీల్ వే 48 గేట్ల ద్వారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు జిల్లా:  పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. స్పిల్ వే ఎగువన 34.100  మీటర్లు, దిగువన 25.815 మీటర్ల నీటిమట్టం నమోదైంది. స్పీల్ వే 48 గేట్ల ద్వారా 12,09195 కూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద నీటి ప్రవాహంతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. కడెమ్మ వంతెన ప్రాజెక్ట్ పూర్తిగా నీటమునిగింది. పోలీస్  చెక్ పోస్టును  వరద నీరు చుట్టుముట్టింది. ప్రాజెక్టు ప్రధాన రహదారిపై వరద నీటిమట్టం  14 అడుగుల చేరడంతో ప్రాజెక్టులోకి రాకపోకలు నిలిపివేశారు. 

Updated Date - 2022-07-13T00:55:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising