ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఏలూరులో పిడుగుపాటుతో నలుగురు మృతి

ABN, First Publish Date - 2022-08-17T15:26:45+05:30

జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో విషాదం చోటు చేసుకుంది. జామాయిల్ తోటలో పిడుగుపాటుతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొందరిని విజయవాడకు తరలించారు. బాధితులు జామాయిల్ చెట్లు నరకడానికి కాకినాడ జిల్లా అన్నవరం నుంచి వచ్చినట్లు గుర్తించారు. మృతులు కొండబాబు (35), రాజు (28), ధర్మరాజు (25), వేణు (19)గా తెలుస్తోంది. అలాగే గణేష్, అర్జున్, బుల్లయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2022-08-17T15:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising