ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హనుమాన్ విగ్రహాన్ని మురుగు కాలువలో వేసిన దుండగులు

ABN, First Publish Date - 2022-04-04T13:26:51+05:30

తూర్పుగోదారి జిల్లా జగన్నాధపురం పద్మనాభ నగర్‌లో కనకదుర్గ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: తూర్పుగోదారి జిల్లా జగన్నాధపురం పద్మనాభ నగర్‌లో కనకదుర్గ ఆలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆలయం ఆవరణలోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు మురుగు కాలువలో పడేశారు. చుట్టూ ఉన్న పలు మట్టి విగ్రహాలను రాళ్ళతో కొట్టి విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. స్థానికుల ఆందోళనతో  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

Updated Date - 2022-04-04T13:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising