ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాశ్వత భూహక్కు ప్రజలకు వరం : మంత్రి

ABN, First Publish Date - 2022-05-28T06:01:14+05:30

జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం ప్రజలకు వరమని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

డ్రోన్‌ సర్వే ప్రారంభిస్తున్న మంత్రి కొట్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 27: జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం ప్రజలకు వరమని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం రూరల్‌ మండల డ్రోన్‌ సర్వేను 28వ వార్డులో శుక్రవారం ఆయన ప్రారంభించారు.  ముందుగా  వార్డులో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ జేవీ మురళి మాట్లాడుతూ సర్వే నెంబర్‌ భూమికి పేరు లాంటిదని, డ్రోన్‌ ద్వారా సర్వే ప్రజలకు మేలు చేస్తుందన్నారు. కమిషనర్‌ బాలస్వామి, ఎంపీడీవో  మల్లికార్జున రావు, తహసీల్దార్‌ అప్పారావు, డీఈ  శ్రీనివాస్‌ బాబు, కర్రి భాస్కరరావు, సొసైటీ చైర్మన్‌ తులసీదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T06:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising