ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలపై పన్నుల భారం మోపుతున్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-08-19T05:06:59+05:30

చెత్తపన్ను, డ్రైయినేజీ పన్ను, మరుగుదొడ్డి పన్ను, వీధిలైట్ల పన్ను అంటూ ప్రభుత్వం భారం మోపడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి వెంకట నరసింహా రావు అన్నారు

సమస్యలు తెలుసుకుంటున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, ఆగస్టు 18: చెత్తపన్ను, డ్రైయినేజీ పన్ను, మరుగుదొడ్డి పన్ను, వీధిలైట్ల పన్ను అంటూ ప్రభుత్వం భారం మోపడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి వెంకట నరసింహా రావు అన్నారు. పదో వార్డులో గురువారం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు సమస్యలను ఏకరువు పెట్టారు. సభ్య త్వ నమోదు ప్రక్రియ, ఓటర్ల లిస్టు పరిశీలన కార్యక్రమాలను నాయకులు చేపట్టారు. గండేటి వెంకటేశ్వరరావు, బి.మణిరత్నం, బుగ్గే ఆనంద్‌, బాబూ రావు, అల్లం తాతాజీ, బి.రవికుమార్‌, గడ్డం రవి, జి.సుధీర్‌, ఉండ్రు శ్రీనివాస్‌, యర్రంశెట్టి దుర్గ భవాని, పలువురు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T05:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising