ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 4 లక్షల విరాళం

ABN, First Publish Date - 2022-07-04T06:50:47+05:30

ద్వారకా తిరుమల చినవెంకన్న నిత్యాన్నదాన ట్రస్టుకు ఏలూరుకు చెందిన రావూరి లక్ష్మీకాంత ధరణి ఆదివారం రూ.4 లక్షల రూపా యలను విరాళంగా అందజేశారు.

బాండు అందజేస్తున్న ఈవో త్రినాథరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాతిరుమల, జూలై 3 : ద్వారకా తిరుమల చినవెంకన్న నిత్యాన్నదాన ట్రస్టుకు ఏలూరుకు చెందిన రావూరి లక్ష్మీకాంత ధరణి ఆదివారం రూ.4 లక్షల రూపా యలను విరాళంగా అందజేశారు. చాగంటి ఎంఆర్‌ఎస్‌ ప్రద్యుమ్న, శశాంకధర్‌, రావూరి చంద్ర మేఘన, లక్ష్మీకాంత ధరణిల పేరున ఈ విరాళం అందిం చారు ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు దాత కుటుంబానికి విరాళం బాండు అందజేశారు.


Updated Date - 2022-07-04T06:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising