ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి డెమో ఎక్స్‌ప్రెస్‌ల పునరుద్ధరణ

ABN, First Publish Date - 2022-05-24T06:26:45+05:30

నేటి నుంచి డెమో ఎక్స్‌ప్రెస్‌ల పునరుద్ధరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం, మే 23: భీమవరం మురికికాల్వ వంతెన మరమ్మతుల కారణంగా ఈనెల19 నుంచి విజయవాడ–నరసాపురం మధ్య తాత్కా లికంగా రద్దయిన డెమో ఎక్స్‌ప్రెస్‌లు మంగళవారం నుంచి షెడ్యూల్‌ ప్రకారం నడుస్తాయని ఎస్‌ఎం మధుబాబు తెలిపారు. ఉదయం 9.40, మధ్యా హ్నం 2.45 గంటలకు నరసాపురం నుంచి విజయవాడ, సాయంత్రం 4.40, రాత్రి 8.15 గంటలకు విజయవాడ నుంచి నరసాపురం వచ్చే రైళ్లతో పాటు ఉదయం 11.45 గంటలకు విజయవాడ నుంచి భీమవరం వచ్చే ప్యాసింజర్‌ కూడా యథావిధిగా నడుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-05-24T06:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising