ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఎం ధర్నా

ABN, First Publish Date - 2022-06-26T05:57:22+05:30

లక్ష్మణేశ్వరం పంచా యతీ పరిధిలోని రాజీవ్‌నగర్‌ రోడ్డును తక్షణం నిర్మించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు.

రహదారి వద్ద కాలనీవాసుల అందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం రూరల్‌, జూన్‌ 25: లక్ష్మణేశ్వరం పంచా యతీ పరిధిలోని రాజీవ్‌నగర్‌ రోడ్డును తక్షణం నిర్మించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం సీపీఎం అధ్వర్యంలో రహదారి వద్ద సుమారు 200 మంది ధర్నా నిర్వహించారు. రోడ్డు అధ్వానంగా మారడం వల్ల తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుం టున్నాయని అవేదన వ్యక్తం చేశారు. అనేకసార్లు అధికారులకు విన్నవిం చినా పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్‌పాలెం– లక్ష్మణేశ్వరం మధ్య  రహదారి పనులు చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కవురు పెద్దిరాజు, టి.వనమరాజు, జయ, పెద్దిరాజు, మహాలక్ష్మి, కె.రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T05:57:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising