ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా

ABN, First Publish Date - 2022-06-28T05:14:01+05:30

వార్డుల్లో సమస్యల్ని తక్షణం పరిష్కరించాలం టూ సీపీఎం డిమాండ్‌ చేసింది.

సచివాలయం వద్ద సీపీఎం కార్యకర్తల ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం టౌన్‌, జూన్‌ 27: వార్డుల్లో సమస్యల్ని తక్షణం పరిష్కరించాలం టూ సీపీఎం డిమాండ్‌ చేసింది. పట్టణంలోని 27, 28, 29 వార్డుల్లో డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు, విద్యుత్‌ వంటి సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ సచివాల యం వద్ద సోమవారం  ధర్నా నిర్వహించారు. ఎం.త్రిమూర్తులు, సాగర్‌, శివరాజు, మణిబాబు, డేవిడ్‌ రాజు, రత్నంరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising