ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-06-29T05:28:02+05:30

అధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా దోచుకుంటోందని సీపీఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు ఆరోపించారు.

మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, జూన్‌ 28: అధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా దోచుకుంటోందని సీపీఎం పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు ఆరోపించారు. తాడేపల్లిగూడెం మున్సిపల్‌ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. పట్టణంలో రోడ్లు, డ్రైయిన్‌లు, వీధిలైట్లు, మంచినీటి సమస్యతోపాట పందులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని తక్షణం సమస్యలు పరిష్కరించాలన్నారు. నాయకులు కరెడ్ల రామకృష్ణ, పోతు శ్రీను, శిద్దిరెడ్డి శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T05:28:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising