ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మహనీయులకు నివాళి మన ధర్మం’

ABN, First Publish Date - 2022-08-10T05:22:13+05:30

స్వాతంత్య్రం కోసం పాటుపడిన మహనీయులకు నివాళులర్పించడం మన ధర్మమని మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు.

పాదయాత్ర ప్రారంభిస్తున్న మాజీ ఎంపీ బాపిరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 9: స్వాతంత్య్రం కోసం పాటుపడిన మహనీయులకు నివాళులర్పించడం మన ధర్మమని మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ఏఐ సీసీ, రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ పిలుపు మేరకు మంగళవారం తాడేపల్లిగూడెంలో నరసాపురం కాంగ్రెస్‌ నాయకులు మార్నిడి బాబ్జి ఆధ్వర్యంలో చేపట్టిన పాద యాత్రను ఆయన ప్రారంభించారు. ముందుగా జువ్వలపాలెంలోని పుంతలో ముసలమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిం చారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Updated Date - 2022-08-10T05:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising