కాంగ్రెస్ పార్టీ ఆజాది కా గౌరవ యాత్ర
ABN, First Publish Date - 2022-08-12T05:20:02+05:30
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆ జాది కా గౌరవయాత్ర గు రువారం ఆచంట నియోజకవర్గానికి చేరుకుంది.
ఆచంట, ఆగస్టు 11: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆ జాది కా గౌరవయాత్ర గు రువారం ఆచంట నియోజకవర్గానికి చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్నిడి బాబ్జి, ఆచంట మండల అధ్యక్షుడు సజ్జా రామారావు, కానుమిల్లి జోగిరాజు, సరిళ్ళె మధుబాబు, రామారావు, బోసు, మహిళా నేతలు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-12T05:20:02+05:30 IST