ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ సిబ్బంది మెరుగైన సేవలందించాలి

ABN, First Publish Date - 2022-01-23T05:41:48+05:30

సచివాలయ సి బ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందిం చాలని కలెక్టర్‌ కార్తికే య మిశ్రా అన్నారు.

చెట్టున్నపాడు గ్రామస్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా,జేసీ శుక్లా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చెట్టున్నపాడు, ఆగడాలలంకల్లో కలెక్టర్‌ కార్తికేయ పర్యటన

భీమడోలు, జనవరి 22 : సచివాలయ సి బ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందిం చాలని కలెక్టర్‌ కార్తికే య మిశ్రా అన్నారు. శనివారం చెట్టున్నపా డు, ఆగడాలలంక గ్రామాల్లో పర్యటించి గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. గ్రామాల్లో నూరుశాతం వ్యాక్సినేష న్‌ జరగాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ విస్తరి స్తున్న నేపథ్యంలో నిబంధనలు ప్రజలు పాటించాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదే శించారు. అనంతరం ఆగడాలలంకలో గ్రామంలో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. జేసీ హిమాన్షు శుక్లా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising