ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

ABN, First Publish Date - 2022-07-01T06:32:35+05:30

కైకలూరు మండలం పందిరిపల్లెగూడెంలో జయ మంగళ రామరాజు ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైకలూరు, జూన్‌ 30: కైకలూరు మండలం పందిరిపల్లెగూడెంలో జయ మంగళ రామరాజు ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లేరు గ్రామపెద్దల తీర్పుతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో కైకలూరు రూరల్‌ ఎస్సై సంఘటనా స్థలానికి వెళ్ళి విచా రణ చేపట్టారు. మృతదేహాన్ని కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టు మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సీహెచ్‌.కృష్ణ తెలిపారు.

Updated Date - 2022-07-01T06:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising