ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమడోలులో ఆలస్యంగా వెలుగులోకి లంచావతారం

ABN, First Publish Date - 2022-06-28T02:11:38+05:30

భీమడోలు (Bheemadolu)కి చెందిన ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నారు. భీమడోలు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న రమేష్ గుప్తా (Ramesh Gupta).. ఓ వ్యక్తి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు (Eluru): భీమడోలు (Bheemadolu)కి చెందిన ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నారు. భీమడోలు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న రమేష్ గుప్తా (Ramesh Gupta).. ఓ వ్యక్తి వద్ద పన్నెండు వేలు లంచం (Bribe) తీసుకున్నాడు. అది సాక్షాత్తు సచివాలయ ప్రాంగణంలోనే జరిగింది. కొన్ని కాంట్రాక్ట్ పనుల బిల్లులు సకాలంలో చెల్లించేందుకు పంచాయతీ కార్యదర్శి రమేష్‎కు సదరు వ్యక్తి లంచం ఇచ్చారు. అయితే ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ కార్యదర్శి రమేష్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 


ఇక ఈ లంచం బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రమేష్ గుప్తా లంచం తీసుకున్న వీడియో (Video) సోషల్ మీడియా (Social Media)లో వైరల్‎గా మారింది. అయితే లంచం వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి 

Updated Date - 2022-06-28T02:11:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising