ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదాం

ABN, First Publish Date - 2022-12-12T00:08:29+05:30

హక్కుల సాధన కోసం బీసీలంతా ఐక్యంగా పోరాటం చేయాలని ఆ సంఘం నాయకు లు పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న పాకా సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం టౌన్‌, డి సెంబరు 11: హక్కుల సాధన కోసం బీసీలంతా ఐక్యంగా పోరాటం చేయాలని ఆ సంఘం నాయకు లు పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ భవనంలో ఆదివారం నిర్వహించిన బీసీ ఐక్య వేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి పాకా సత్యనారాయణ, వేండ్ర వెంకటస్వామి, కె.నర్సింహారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రధానం గా సమగ్ర కుల గణన, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై చర్చించారు. బీసీలు వెనుకబాటుతనానికి అర్ధిక, విద్య లేకపోవడమేనన్నారు. రానున్న రోజుల్లో కులగణన, రిజర్వేషన్లపై అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. ఈడబ్ల్యూ ఎస్‌ రిజర్వేషన్‌ వల్ల బీసీలు పదిశాతం రిజర్వేషన్‌ కోల్పోవాల్సి వచ్చిందన్నారు. బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గాడి నెహ్రు, బొమ్మిడి నాయకర్‌, కామన బుజ్జీ, పురెళ్ళ శ్రీనివాస్‌, గుబ్బల నాగరాజు, కొప్పాడ రవి, వీరవల్లి శ్రీనివాస్‌, కె.యుగంధర్‌, షేక్‌ హుసేన్‌, జె.లోకేష్‌, బర్రె శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:08:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising