ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేద పాఠశాల విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు

ABN, First Publish Date - 2022-05-20T05:22:36+05:30

అయిభీమవరంలోని టీటీడీ వేద పాఠశాల విద్యార్థులు మైసూర్‌ దత్తపీఠంలో నిర్వహించిన పోటీ లలో శుక్ల యజుర్వేదంలో విశేష ప్రతిభ కనబర్చారు.

పురస్కారం స్వీకరిస్తున్న విద్యార్థి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు రూరల్‌, మే 19: అయిభీమవరంలోని టీటీడీ వేద పాఠశాల విద్యార్థులు మైసూర్‌ దత్తపీఠంలో నిర్వహించిన పోటీ లలో శుక్ల యజుర్వేదంలో విశేష ప్రతిభ కనబర్చారు. శుక్ల యజు ర్వేదం క్రమాంతంలో నలుగురు,  ఘనలో ఒకరు, సామవేదంలో ఒకరు, మైసూరు దత్తపీఠం విజయానందతీర్థ స్వామీజీ నుంచి పురస్కారం అందుకున్నారని ప్రిన్సిపాల్‌ లింగాల సత్యనారాయణమూర్తి తెలిపారు. దేశం నలుమూలలు నుంచి వంద మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారన్నారు.

Updated Date - 2022-05-20T05:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising