ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చింతామణి’పై పిటిషన్‌ ఉపసంహరించుకోవాలి

ABN, First Publish Date - 2022-02-03T06:20:29+05:30

చింతామణి నాటకం నిషేధంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య పెద్దలు డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న ఆర్యవైశ్య ప్రముఖులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): చింతామణి నాటకం నిషేధంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో వేసిన  పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య పెద్దలు డిమాండ్‌ చేశారు.  సంఘం జిల్లా అదనపు కోశాధికారి పేరూరి కాశియ్య, కార్యదర్శి కొనకళ్ల హరనాథ్‌, జిల్లా ప్రతినిధి మండవల్లి నాగేంద్ర, తాడేపల్లిగూడెం వాసవీ క్లబ్‌ ప్రతినిధి ఏకాంబరేశ్వరరావు  విలేకరులతో మాట్లాడారు.  కళాకారులకు తాము వ్యతిరేకం కాదని అయితే నాటకంలో సుబ్బిశెట్టి పాత్రను వక్రీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. రాజకీయాలకతీతంగా తమ మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.  

Updated Date - 2022-02-03T06:20:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising