ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌ నుంచి ఆక్వా వర్సిటీ తరగతులు

ABN, First Publish Date - 2022-01-25T06:46:26+05:30

ఆక్వా వర్సిటీ తరగతులు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభిస్తామని యూనివర్సిటీ ప్రత్యేకాధికారి (ఓఎస్‌డీ) ఓగిరాల సుధాకర్‌ చెప్పారు.

భవనాన్ని పరిశీలిస్తున్న సుధాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నరసాపురం, జనవరి 24 : ఆక్వా వర్సిటీ తరగతులు ఈ ఏడాది ఏప్రిల్‌  నుంచి ప్రారంభిస్తామని యూనివర్సిటీ ప్రత్యేకాధికారి (ఓఎస్‌డీ) ఓగిరాల  సుధాకర్‌ చెప్పారు. సోమవారం ఎమ్మెల్యే  ప్రసాదరాజుతో కలసి మండలంలోని లక్ష్మణేశ్వరం, పాలకొల్లు రోడ్డులోని పాత విజేత కళాశాల భవనాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరసాపురంలో ఏర్పాటు చేసే యూనివర్సిటీ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక ఫిషరీస్‌ వర్సిటీ అని, దీని నిర్మాణానికి సుమారు రూ. 500 కోట్లు ఖర్చవుతుందన్నారు. తొలి విడతగా కేంద్రం రూ. 100 కోట్లు కేటాయించిందని, త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆలోగా తరగతుల్ని తాత్కాలిక భవనంలో నిర్వహిస్తామన్నారు. ల్యాబ్‌, ఫర్నిచర్‌, సిబ్బంది నియమాకం త్వరలో చేపడతామన్నారు. ఆయన వెంట పీఆర్‌ ఈఈ రాంబాబు, డీఈ వర్మ, చైర్‌పర్సన్‌ రమణ, జడ్పీటీసీ రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-01-25T06:46:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising