ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాద బాధితులకు టీడీపీ నేత సాయం

ABN, First Publish Date - 2022-08-15T00:16:39+05:30

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి సాయం చేసి పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) మంచి మనసు చాటుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం(ఏలూరు జిల్లా): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి సాయం చేసి పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) మంచి మనసు చాటుకున్నారు. ఈ రోజు శ్రీనివాసులు టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెంలో ఒక ఫంక్షన్‌కు హాజరై తిరిగి బుట్టాయగూడెం బయలుదేరారు. జిలుగుమిల్లి దాటిన తరువాత బైక్ ప్రమాదం జరిగి రోడ్డు పక్కన తీవ్రగాయాలతో పడి ఉన్న ఇద్దరు క్షతగాత్రులను శ్రీనివాసులు చూశారు. వెంటనే అంబులెన్స్‌ (Ambulance)కు ఆయన సమాచారం అందించారు. శ్రీనివాసుల స్వయంగా బాధితులను అంబులెన్స్ ఎక్కించి.. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.



Updated Date - 2022-08-15T00:16:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising