ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి

ABN, First Publish Date - 2022-08-18T05:48:34+05:30

వెదజల్లే పద్ధతిలో కలుపు పెరుగుతుందని, నివారించేందుకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఏవో ప్రియాంక సూచించారు.

సిద్ధాపురంలో జరిగిన పొలంబడి కార్యక్రమంలో రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు రూరల్‌, ఆగస్టు 17: వెదజల్లే పద్ధతిలో కలుపు పెరుగుతుందని, నివారించేందుకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని ఏవో ప్రియాంక సూచించారు. ఆకివీడు మండలం సిద్ధాపురంలో జరిగిన పొలంబడి కార్యక్రమంలో రైతులకు సూచనలు ఇచ్చారు. వరి నాటిన వారం రోజులలోపు యూరియా 35 కిలోలు, 25 కిలోల డీఏపీ, 20 కిలోల ఎంవోపీలను వేసుకోవాలని తెలిపా రు. మిత్ర కీటకాలు సంరక్షణ చేపట్టాలన్నారు. ఈ క్రాప్‌ నమోదును త్వరితగతిన చేపట్టాలని కోరారు. వీఎవో రవితేజ, ఆర్‌బికె చైర్మన్‌ గాంధీరాజు, అల్లూరి సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:48:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising