ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు నిర్మించాలంటూ ధర్నా

ABN, First Publish Date - 2022-06-28T05:16:29+05:30

మా రోడ్డు పోయి ఏళ్లు గడుస్తుంది...

అర్‌అండ్‌బి కార్యాలయం వద్ద ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం టౌన్‌, జూన్‌ 27: మా రోడ్డు పోయి ఏళ్లు గడుస్తుంది... కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదని  లక్ష్మణేశ్వరం రాజీవ్‌నగర్‌ ప్రాంత వాసులు  సోమవారం అర్‌అండ్‌బి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చిన్నపాటి వర్షం వస్తే రోడ్లు కాల్వలను తలపిస్తున్నాయన్నారు. అధికారులు స్పందించి రహదారి నిర్మించాలని డిమాండ్‌ చేశారు. అక్కడ నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు వెళ్లి ధర్నా నిర్వహించారు. వారి అందోళనకు సీపీఎం మద్దతు పలికింది. కవురు పెద్దిరాజు, ఎం త్రిమూర్తులు, ఎం.రామకృష్ణ, వనమరాజు, లక్ష్మి, వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising