ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ సిబ్బంది నిర్బంధం

ABN, First Publish Date - 2022-09-28T06:00:30+05:30

గోదావరి వరదలకు నష్టపోయిన ఇళ్లకు సంబంధించి పరిహారం అందలేదంటూ అమరవరం పంచాయతీ ఎలకల గూడెం గ్రామస్థులు సచివాలయ సిబ్బందిని కార్యాలయంలో నిర్బంధించారు.

సచివాలయ సిబ్బందిని నిర్బంధించి బైఠాయించిన బాధితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇళ్ల నష్టపరిహారం చెల్లించాలంటూ అమరవరంలో ఆందోళన

కుక్కునూరు, సెప్టెంబరు 27 : గోదావరి వరదలకు నష్టపోయిన ఇళ్లకు సంబంధించి పరిహారం అందలేదంటూ అమరవరం పంచాయతీ ఎలకల గూడెం గ్రామస్థులు సచివాలయ సిబ్బందిని కార్యాలయంలో నిర్బంధించారు. గ్రామంలో  వందలాది ఇళ్లు వరద ముంపునకు గురై ప్రజలు నష్టపో యారు. కొంతమందికి మాత్రమే నష్టపరిహారం అందింది. మిగిలినవారికి అందక పోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. సచివాలయ సిబ్బందిని  కార్యాల యంలో ఉంచి బయట తాళం వేశారు. కార్యాలయ ఆవరణలోనే బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ  నినాదాలు  చేశారు. విషయం తెలిసిన  వెంటనే ఎంపీడీవో  శ్రీనివాస్‌, తహసీల్దార్‌  భద్రయ్య, ఎస్‌ఐ శ్రీని వాస్‌లు సచివాలయానికి చేరుకున్నారు.  నష్టపోయిన వారందరినీ  గుర్తించి  జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పరిహారం అందజేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


Updated Date - 2022-09-28T06:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising