ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న వరుణ్‌తేజ్‌

ABN, First Publish Date - 2022-05-26T06:07:31+05:30

మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న వరుణ్‌తేజ్‌

మద్దిలో హీరో వరుణ్‌తేజ్‌ను దుశ్శాలువాతో సత్కరిస్తున్న మద్ది ఈవో కొండలరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, మే 25: గుర్వాయి గూడెం మద్ది ఆంజనేయ స్వామిని సినీనటుడు వరుణ్‌ తేజ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణా ధికారి ఆకుల కొండలరావు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. స్వామి సన్నిధి లో వరుణ్‌తేజ్‌తో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. స్వామి దర్శనం అనంతరం అర్చకులు, వేద ఆశీర్వచనాలు అందజేశారు. వారిని శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాన్ని ఈవో కొండలరావు అందజేశారు. వరుణ్‌తేజ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తలివచ్చారు. వీరితో పాటు నటులు రచ్చ రవి, గెటప్‌ శ్రీను స్వామిని దర్శించుకున్నారు.


Updated Date - 2022-05-26T06:07:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising